ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct 4th YS Jagan launches YSR Vahana Mitra | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 4 2019 6:59 PM | Updated on Oct 4 2019 7:54 PM

Today Telugu News Oct 4th YS Jagan launches YSR Vahana Mitra - Sakshi

సమ్మె శనివారం నుంచి యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది.

సమ్మె శనివారం నుంచి యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది.  దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. పీవోకేలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతోందన్న వార్తల నేపథ్యంలో.. ఆ దేశానికి భారత వాయు సేన చీఫ్ భదూరియా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement