'ఎన్‌కౌంటర్‌ను హత్య కేసుగా నమోదు చేయండి' | tirupati encounter: high court orders murder case registration | Sakshi
Sakshi News home page

'ఎన్‌కౌంటర్‌ను హత్య కేసుగా నమోదు చేయండి'

Apr 10 2015 2:19 PM | Updated on Aug 31 2018 8:24 PM

'ఎన్‌కౌంటర్‌ను హత్య కేసుగా నమోదు చేయండి' - Sakshi

'ఎన్‌కౌంటర్‌ను హత్య కేసుగా నమోదు చేయండి'

శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది కూలీల ఎన్‌కౌంటర్‌ ఘటనను హత్యకేసుగా నమోదు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్ : శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది కూలీల ఎన్‌కౌంటర్‌ ఘటనను హత్యకేసుగా నమోదు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా ఎన్కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఎదురు కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. పోలీసు నివేదిక స్పష్టంగా లేదన్న హైకోర్టు, పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని డిజిపీని ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement