తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 20 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్లుమెంట్లు నిండాయి.

 

గదుల వివరాలు:
ఉచిత గదులు - 38 రూ.50 గదులు - 140 రూ.100 గదులు - 39 రూ.500 గదులు - 58 ఖాళీగా ఉన్నారుు

 

ఆర్జితసేవల టికెట్ల వివరాలు:


ఆర్జిత బ్రహ్మోత్సవం - 128 సహస్ర దీపాలంకరణసేవ - 109 వసంతోత్సవం - 161 ఖాళీగా ఉన్నాయి

 

శుక్రవారం ప్రత్యేక సేవ: పూరాభిషేకం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top