తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | tirumala devotees rush increased today | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Dec 16 2014 7:09 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50 ,రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శ నానికి వేచిఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లూ నిండిపోయి భక్తుల క్యూ ఉంది.
 
 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - 7 ఖాళీ రూ.50
 గదులు - 5 ఖాళీ రూ.100
 గదులు - ఖాళీగాలేవు రూ.500
 గదులు -  ఖాళీగా లేవు
 
 ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
 ఆర్జిత బ్రహ్మోత్సవం -109 ఖాళీ
 సహస్ర దీపాలంకరణసేవ-45 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం-145 ఖాళీ
 సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement