డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి రిమాండ్‌ | Three remanded in drunk and drive case | Sakshi
Sakshi News home page

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి రిమాండ్‌

Nov 18 2018 9:07 AM | Updated on Nov 18 2018 9:13 AM

Three remanded in drunk and drive case - Sakshi

తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులు

అనంతపురం సెంట్రల్‌: తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రిమాండ్‌ విధిస్తూ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జడ్జి కార్తీక్‌ తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్‌ డీఎస్పీ రామకృçష్ణయ్య తెలిపారు. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో బోయ నాగేంద్ర, నరసింహులు, శ్రీనివాసులు, రమణారెడ్డి పట్టుబడ్డారన్నారు. వీరిని శనివారం కోర్టు ఎదుట హాజరుపరచగా మెజి    స్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement