పెన్నానదిలో ముగ్గురి గల్లంతు | Three people reported missing in the river Penna | Sakshi
Sakshi News home page

పెన్నానదిలో ముగ్గురి గల్లంతు

Mar 25 2016 3:25 PM | Updated on Oct 20 2018 6:04 PM

పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు.

పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో కొవ్వూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఈత కొట్టడానికి దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో పి. వర్షిత్(14) అనే బాలుడి మృతదేహం లభించగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement