నాటుపడవ మునిగి ముగ్గురు మృతి | Three killed in Boat Accident | Sakshi
Sakshi News home page

నాటుపడవ మునిగి ముగ్గురు మృతి

Oct 1 2015 6:49 PM | Updated on Apr 3 2019 7:53 PM

బలిమెల రిజర్వాయర్ లో నాటుపడవ మునిగి ఇద్దరు బాలికలు సహా ముగ్గురు మరణించారు.

బలిమెల రిజర్వాయర్ లో నాటుపడవ మునిగి ఇద్దరు బాలికలు సహా ముగ్గురు మరణించారు.విశాఖ జిల్లా ముంచంగి పుట్టు మండలం పట్నపగులుపుట్టు చెందిన వ్యక్తులు గురువారం ఒడిశాలో జరిగిన సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న పడవ బలిమెల రిజర్వాయర్ లో మునిగి పోయింది. పడవలో ప్రయాణిస్తున్న నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మృతి చెందిన వారిని పూజారి రాజేశ్వరి(8), మండి దేశాయి(10), టంజి రొబ్బి(25)గా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement