దుర్గామాత అమ్మవారి ఊరేగింపులో ఉద్రికత్త | Tension prevails in goddess Durgamata Yatra | Sakshi
Sakshi News home page

దుర్గామాత అమ్మవారి ఊరేగింపులో ఉద్రికత్త

Oct 17 2013 1:15 PM | Updated on Sep 29 2018 5:55 PM

హైదరాబాద్ హయత్‌నగర్‌లో దుర్గామాత అమ్మవారి ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీసింది.

హైదరాబాద్ : హైదరాబాద్ హయత్‌నగర్‌లో దుర్గామాత అమ్మవారి ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అమ్మవారికి పూలు వేస్తూ తమపై రాళ్లతో దాడి చేశారని పోలీసులు ఊరేగింపును అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి ఊరేగింపు వాహనాన్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో శ్రీనివాసపురం కాలనీవాసులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. చివరికి తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement