కేసీఆర్ తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే | tdp mla hanumanth shinde meets kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

Dec 15 2013 9:06 PM | Updated on Aug 15 2018 9:17 PM

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భేటీ అయ్యారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భేటీ అయ్యారు. కేసీఆర్తో ఆదివారం సమావేశం అయిన షిండే సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై కూడా ఈ భేటీలొ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జుక్కల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభర్థిగా ఎన్నికైన షిండే మాత్రం చంద్రబాబు తీరుపై పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే వారం హన్మంత్ నాయక్ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement