మంత్రి సమక్షంలోనే టీడీపీ ఎమ్మెల్యే తిట్లపురాణం!
సాక్షి, విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సాక్షాత్తూ మంత్రి సమక్షంలోనే అధికారులపై తిట్లపురాణానికి తెరతీశారు. పార్వతీపురం పంచాయతీరాజ్ ఏఈని ఉద్దేశించి అప్పలనాయుడు దుర్భాషలాడారు. మంత్రి సుజయకృష్ణరంగారావు సమక్షంలోనే ఏఈని అప్పలనాయుడు తిట్టిపోసారు.