'రేఖారాణి ప్రజాప్రతినిధుల్ని గౌరవించటంలేదు' | tdp leaders protest in zp meeting against nellore joint collector rekha rani | Sakshi
Sakshi News home page

'రేఖారాణి ప్రజాప్రతినిధుల్ని గౌరవించటంలేదు'

Dec 6 2014 11:52 AM | Updated on Aug 10 2018 9:42 PM

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖరికి నిరసనగాపై టీడీపీ సభ్యులు శనివారం ఆందోళనకు దిగారు.

నెల్లూరు : నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖరికి నిరసనగాపై టీడీపీ సభ్యులు శనివారం ఆందోళనకు దిగారు.  జాయింట్ కలెక్టర్ రేణారాణి ప్రజా ప్రతినిధులను గౌరవించటం లేదంటూ టీడీపీ సభ్యులు ...జెడ్పీ సమావేశంలో నిరసన తెలిపారు. జెడ్పీ సమావేశాలకు రాకుండా జేసీ తప్పించుకుంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement