వడదెబ్బకు గురైన ఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు | Sunstroke to Two constables at Telangana Secretariat | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు గురైన ఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు

Published Tue, May 26 2015 2:38 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

భానుడి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

హైదరాబాద్ : భానుడి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా.. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయారు. ఈ విషయం గమనించిన సచివాలయ సిబ్బంది వెంటనే వారిని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement