ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు | Shilpa Mohanreddy votes in Nandyal bypoll | Sakshi
Sakshi News home page

ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు

Aug 23 2017 7:32 AM | Updated on Sep 17 2017 5:53 PM

ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు

ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు

నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్‌ బూత్‌ నంబర్‌ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. కాగా, ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement