దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ | robbery in train at kadapa distirict | Sakshi
Sakshi News home page

దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

May 23 2015 11:56 AM | Updated on Aug 30 2018 5:27 PM

రైళ్లలో వరుస దొంగతనాలు ఆగటం లేదు.

కడప: రైళ్లలో వరుస దొంగతనాలు ఆగటం లేదు. తాజాగా శనివారం దాదర్ ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది.  పూణే నుంచి తిరుపతి వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చొరబడి ప్రయాణికుల నగలు అపహరించుకుపోయారు. వైఎస్సార్ జిల్లా కర్ణాటక రాష్ర్ర్ట సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున  ప్రయాణికులు నిద్రిస్తుండగా బ్యాగులను ఎత్తుకుపోయారని, అందులో 20 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఇద్దరు బాధితులు కడప రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement