రూ. 75లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood seized by police at ysr kadapa district | Sakshi
Sakshi News home page

రూ. 75లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jan 6 2015 7:53 AM | Updated on Sep 2 2017 7:19 PM

రాజంపేట మండలం గుండ్లూరు రామాపురం చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కడప: రాజంపేట మండలం గుండ్లూరు రామాపురం చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బొప్పాయిని తరలిస్తున్న టెంపోలో ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించగా పరారైనట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement