పిచ్చికుక్క స్వైరవిహారం | Rampaging of a mad dog in Giddalur | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

Apr 15 2016 7:59 PM | Updated on Sep 3 2017 10:00 PM

పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చక్రవర్తి, సుబ్బారాయుడు, పెంకయ్య, హుసేనమ్మతో పాటు మరో వ్యక్తిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement