ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషిచేయాలి

ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషిచేయాలి


అనంతపురం: సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బాధ్యతాయుతంగా పనిచేసి అభివృద్ధికి తోడ్పడాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి సూచించారు. బుధవారం జరిగిన పెద్దవడుగూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సహకరిస్తేనే అభివృద్ధిపనులు బాగా జరుగుతాయని, ప్రజలకు సేవ చేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top