సీఎంలిద్దరూ అహంభావం వీడాలి: శ్రీకాంత్రెడ్డి | prime minister should talk to both chief ministers, says srikanth reddy | Sakshi
Sakshi News home page

సీఎంలిద్దరూ అహంభావం వీడాలి: శ్రీకాంత్రెడ్డి

Oct 24 2014 4:20 PM | Updated on May 29 2018 4:15 PM

సీఎంలిద్దరూ అహంభావం వీడాలి: శ్రీకాంత్రెడ్డి - Sakshi

సీఎంలిద్దరూ అహంభావం వీడాలి: శ్రీకాంత్రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ అహంభావం వీడి.. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ అహంభావం వీడి.. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి మాట్లాడాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని, అక్కడి టీడీపీ నాయకులు స్వప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ లాభాల కోసమే చూసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement