రెండు రోజులుగా లాకప్లో లాఠీలతో తీవ్రంగా కొట్టిన పోలీసులు
చుండూరు(అమృతలూరు): కక్ష సాధింపు కోసం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం విచారించకుండా దళిత మైనర్ బాలురను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారు. రెండు రోజులుగా లాకప్లో లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో వారు నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. చుండూరులో ఇటీవల జనచైతన్య యాత్ర జరిగింది. ఆ సందర్భంగా కాలనీలో టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను కట్టారు. ఈ నెల ఒకటో తేదీన అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన కొందరు యువకులు రోడ్డు పక్కనున్న చెత్తతో చలిమంటలు వేసుకున్నారు.
ఆ చెత్తలో టీడీపీ జెండా ఉందన్న విషయం వారు గమనించలేదు. అరుుతే జెండాను మంటల్లో వేసి కాల్చుతున్నారని టీడీపీకి చెందిన కొందరు ప్రచారం చేశారు. దీంతో అదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే అండదండలతో ఆ యువకులపై కేసు పెట్టాడు. దీంతో గురువారం అర్థరాత్రి పోలీసులు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని వదిలి,మిగిలిన ఆరుగురిని లాకప్లో లాఠీలతో చితకబాదారు. సీఐ సుభాషిణి ఆదేశాల మేరకు ఎస్ఐ విక్టర్ మైనర్లపై పైశాచికంగా వ్యవహరించాడంటూ బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరు సర్కిల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.
దళిత యువకులపై పైశాచికం
Published Sun, Dec 4 2016 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement