* రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు పవన్ కల్యాణ్ తన రాజకీయ పునఃప్రవేశం, రాజకీయాలపై రాసిన పుస్తకావిష్కరణ తదితర అంశాలపై నోరు విప్పనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మనస్సులోని మాట చెబుతారని సన్నిహితవర్గాల సమాచారం. మీడియాతో సుమారు 45 నిమిషాలు మాట్లాడేందుకు అనువుగా ఆయన నోట్ను సిద్ధం చేసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఇంకా జాప్యం చేయకుండా రాజకీయ ప్రవేశం లేదా ఎవరికైనా మద్దతు ఇవ్వటం తదితర అంశాలపై స్పష్టత ఇస్తే మంచిదని సన్నిహితులు పవన్కు సూచించటంతోపాటు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
* సామాన్యుడికి న్యాయం జరగాలంటే పరిపాలన ఎలా ఉండాలి? ఇప్పటివరకూ రాజకీయాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్లో అవి ఎలా ఉండాలి? ఎలాంటి రాజకీయ నాయకులు అవసరం? తదితర అంశాలపై పవన్ ఇప్పటికే ఒక పుస్తకాన్ని రాశారు.
* రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేసే విలేకరుల భేటీలో తన మనోభిప్రాయాన్ని వెల్లడించాక పవన్ తన పుస్తకాన్ని మరో కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
* సోదరుడు, సినీనటుడు నాగబాబు కూడా పవన్ కల్యాణ్ వెంట తెరమీదకు రానున్నారు. టీడీపీకి చెందిన పారిశ్రామిక వేత్తలు పవన్ను పార్టీలో చేర్పించుకునే విషయంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను వివరిస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
నోరు విప్పనున్న పవన్ కల్యాణ్
Published Fri, Mar 7 2014 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement