కేవీబీపురంలో దారుణం | Opponet killed one in kvbpuram | Sakshi
Sakshi News home page

కేవీబీపురంలో దారుణం

May 28 2017 7:03 AM | Updated on Sep 5 2017 12:13 PM

చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది.

కేవీబీపురం: చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్ష్యలతో ఇటుకల వ్యాపారి రాజశేఖర రెడ్డిని దుండగలు నరికి చంపారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement