సైకిల్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి | one dies of cycle accident | Sakshi
Sakshi News home page

సైకిల్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి

Jun 10 2015 4:48 PM | Updated on Sep 3 2017 3:31 AM

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదలచెరువు వద్ద లారీ, సైకిల్ ను ఢీకొట్టింది.

రేణిగుంట (చిత్తూరు): చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదలచెరువు వద్ద లారీ,  సైకిల్ ను  ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న సురేంద్ర అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేణిగుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement