గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే.. | Narasimhan nominates two MLC's to AP legislative council | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే..

Jul 22 2017 10:40 AM | Updated on Jun 2 2018 2:56 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్‌, రామసుబ్బారెడ్డిలను నామినేట్‌ అయ్యారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్‌, రామసుబ్బారెడ్డిలను నామినేట్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, ఆర్.రెడ్డప్పరెడ్డిల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో ఫరూక్, సుబ్బారెడ్డిలు నామినేట్ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement