తీర ప్రాంతాలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక | Meteorological Center Warning to Visakhapatnam People | Sakshi
Sakshi News home page

కోస్తా తీర ప్రాంతాలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక

May 31 2018 9:40 AM | Updated on Oct 16 2018 4:56 PM

Meteorological Center Warning to Visakhapatnam People - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: కోస్తా తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు కోస్తా తీరంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో 40 నుంచి 45 డిగ్రీలు, ఉత్తర కోస్తాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యె అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement