ఎంబీయే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | MBA Student attempts suicide | Sakshi
Sakshi News home page

ఎంబీయే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Jan 18 2016 5:02 PM | Updated on Oct 16 2018 2:53 PM

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలస గ్రామం సమీపంలో ఎంబీయే విద్యార్థిని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది.

రాజాం : శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలస గ్రామం సమీపంలో ఎంబీయే విద్యార్థిని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. బాడంగి మండలానికి చెందిన ఓ యువతి విశాఖపట్నంలో ఎంబీయే చదువుతోంది. ఆమెకు కొత్తవలసకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రియుడిని కలిసేందుకు సోమవారం కొత్తవలసకు చేరుకున్న ఆమె... పురుగుల ముందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ విఫలమే కారణంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement