విశాఖ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య | maoists Trigger Landmine Blast in Visakha District | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య

Dec 5 2017 2:38 PM | Updated on Oct 9 2018 2:53 PM

విశాఖ పట్నం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ పట్నం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పెద్దబయలు మండలం గుండెలం వద్ద మంగళవారం ల్యాండ్‌ మైన్‌ ను పేల్చివేశారు. పోలీసులే లక్ష్యంగా ఈ ఘటనకు పాల్పడ‍్డారు. గుండెలం వద్ద ఈరోజు తెల్లవారు జామున పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఇదే అదనుగా భావించిన మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement