నంద్యాలలో వ్యక్తి దారుణహత్య | man murdered in kurnool distirict | Sakshi
Sakshi News home page

నంద్యాలలో వ్యక్తి దారుణహత్య

Aug 17 2015 11:03 AM | Updated on Oct 19 2018 8:11 PM

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

నంద్యాల: కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని నంద్యాల మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని రైతు నగర్ గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని బండరాళ్లతో మోది దుండగులు హత్య చేశారు. ఈ విషయాన్ని సోమవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునిదర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement