బనగానపల్లిలో వ్యక్తి దారుణ హత్య | man murderd in kurnool distirict | Sakshi
Sakshi News home page

బనగానపల్లిలో వ్యక్తి దారుణ హత్య

Apr 27 2015 1:28 PM | Updated on Jul 30 2018 8:29 PM

కర్నూలు జిల్లా బనగానపల్లె మండల శివారులోని ఓ తోటలో సాంబయ్యశెట్టి(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.

కర్నూలు : కర్నూలు జిల్లా బనగానపల్లె మండల శివారులోని ఓ తోటలో సాంబయ్యశెట్టి(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడు అనంతపురం జిల్లావాసిగా గుర్తించారు. తోటలో మద్యం సేవించిన అనంతరం ఘర్షణపడి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(బనగానపల్లె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement