అధిక ఉష్ణోగ్రతలతో పలువురు వడదెబ్బకు గురవుతున్నారు.
సారవకోట (శ్రీకాకుళం జిల్లా) : అధిక ఉష్ణోగ్రతలతో పలువురు వడదెబ్బకు గురవుతున్నారు. సారవకోట మండలం అక్కివలస గ్రామంలో చిన్నాల కాసయ్య(58) అనే వ్యక్తి వడదెబ్బ ధాటికి మంగళవారం మృతిచెందాడు. ఈయనకు భార్య సీతమ్మ, ముగ్గురు కుమారులున్నారు.