మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ | ke krishna murti visits mahanandi today | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ

Apr 29 2015 12:53 PM | Updated on Sep 3 2017 1:07 AM

మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ

మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ

కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు బుధవారం దర్శించుకున్నారు.

మహనంది: కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాతి నంది విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన కేఈ దంపతులకు ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు కేఈ దంపతులకు ఆశీర్వచనం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement