జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీ అయ్యారు. ఆయనను ఆదిలాబాద్ జేసీగా బదిలీ చేశారు
నెల్లూరు (కలెక్టరేట్) : జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీ అయ్యారు. ఆయనను ఆదిలాబాద్ జేసీగా బదిలీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 2011లో ఏజేసీగా జిల్లాకు వచ్చిన ఆయన ఇక్కడే జూన్ 2012లో ఐఏఎస్ క్యాడర్కు ఎంపికై జేసీగా ఉద్యోగోన్నతి పొందారు. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థపై నిఘా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.