అదనపు కట్నం కోసం భార్య హత్య | Husband kills wife for Extra dowry | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసం భార్య హత్య

Jan 4 2014 2:47 PM | Updated on May 25 2018 12:56 PM

రాష్ట్రంలో మహిళలపై వరకట్న వేధింపులు ఎక్కువైయ్యాయి. వరకట్నాన్ని ప్రభుత్వం నిషేధించిన కూడా వరకట్న హత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై వరకట్న వేధింపులు ఎక్కువైయ్యాయి. వరకట్నాన్ని ప్రభుత్వం నిషేధించిన కూడా వరకట్న హత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ఓ మహిళ వరకట్న వేధింపులకు బలైంది. ఆమెను అదనపు కట్నం పుట్టింకివెళ్లి తీసుకరమ్మని భర్త వేధించేవాడు. ప్రతిరోజూ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. అదనపు కట్నం తీసుకరాలేదనే నేపంతో భార్యను ఉరివేసి భర్త చంపాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement