రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత | huge cannabis surrendered in visakha district | Sakshi
Sakshi News home page

రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

Feb 9 2016 4:00 PM | Updated on Sep 3 2017 5:17 PM

పాలేరు నుంచి మద్రాసుకు అక్రమంగా తరలిస్తున్న 408 కిలోల గంజాయిని మంగళవారం విశాఖ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్టణం: పాలేరు నుంచి మద్రాసుకు అక్రమంగా తరలిస్తున్న 408 కిలోల గంజాయిని మంగళవారం విశాఖ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి ఉంటుందని తెలుస్తుంది. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి ఓ కారును, మోటర్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement