
శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయి రోగులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆర్థికంగానూ ఆదుకోవాలి. కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.– కమల పోడియా, తొత్తిడిపుట్టుగ, కవిటి మండలం.