రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1.. | Heavy Temperature in Telangana | Sakshi
Sakshi News home page

రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1..

May 20 2015 4:06 PM | Updated on Sep 3 2017 2:23 AM

రాజధానిలో 45 ..  నిజామాబాద్‌లో 46.1..

రాజధానిలో 45 .. నిజామాబాద్‌లో 46.1..

తెలంగాణ రాష్ట్రంలో మే నెల ఎండలు జనంపై ప్రతాపం చూపిస్తున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే నెల ఎండలు జనంపై ప్రతాపం చూపిస్తున్నాయి. ఎండ తీవ్రతకు వడగాల్పులు తోడవటంతో జనం విలవిల్లాడుతున్నారు. మంగళవారం అత్యధికంగా నిజామాబాద్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డు బుధవారం తుడిచిపెట్టుకుపోయింది. నిజామాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాజధాని హైదరాబాద్‌లో కూడా 45 డిగ్రీలకు చేరుకుంది. ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement