పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | Goods Train Derailed At Vizianagaram Boddavara | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

May 29 2019 2:39 PM | Updated on May 29 2019 2:52 PM

Goods Train Derailed At Vizianagaram Boddavara - Sakshi

సాక్షి, విజయనగరం : బొడ్డవర సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దాంతో కొత్త వలస కిరండోల్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా విశాఖ అరకు ప్యాసింజర్‌ రైలును కొత్త వలస వద్ద నిలిపేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్‌. కోట రైల్వే స్టేషన్‌లో నిలిచిన ప్యాసింజర్‌ రైలును వెనక్కి పంపే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement