విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే యత్నం: గంటా | ganta srinivasa rao reacts on vishaka land scam | Sakshi
Sakshi News home page

విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే యత్నం: గంటా

Jun 7 2017 2:07 PM | Updated on May 3 2018 3:20 PM

విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే యత్నం: గంటా - Sakshi

విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే యత్నం: గంటా

విశాఖ కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పందించారు.

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' విశాఖకు ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించారు. రెవెన్యూ మం‍త్రి ఇక్కడకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణాన్ని అధికార పార్టీ సభ్యులమే బయటపెట్టాము. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారిని ఎవర్ని వదిలిపెట్టం. ఎంత పెద్ద వారైనా ఉపేక్షించేది లేదు' అన్నారు. శంకర్రావు ఆస్తుల పై ఏసీబీ దాడులకు, భూకుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదని.. ఏసీబీ తన పని చేస్తోందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement