విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం | fire accident in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

Jan 6 2018 9:13 PM | Updated on Sep 13 2018 5:11 PM

fire accident in vijayawada - Sakshi

విజయవాడ: విజయవాడలోని సురంపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎస్‌ ఎల్లాయిస్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫైర్‌ సిబ్బంది రెండు ఫైరింజన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement