ఏపీలో రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు | Sakshi
Sakshi News home page

ఏపీలో రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు

Published Sat, Oct 4 2014 4:24 PM

ఏపీలో రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు - Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల రుణమాఫీ కోసం కేటాయించిన 5 వేల కోట్ల రూపాయలను కార్పొరేషన్కు బదలాయింపు చేసింది. ఈ నెల 22 నుంచి రైతు సాధికారిక కార్పొరేషన్ పనిచేయనుంది.

Advertisement
Advertisement