సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా | dharna at CRDA vijayawada | Sakshi
Sakshi News home page

సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా

Oct 16 2015 11:59 AM | Updated on Sep 3 2017 11:04 AM

విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం రాజధాని ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు ధర్నాకు దిగారు.

విజయవాడ: విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట శుక్రవారం రాజధాని ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు ధర్నాకు దిగారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని, గ్రీన్ బెల్టు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లే అవుట్లు, ఇళ్ల ప్లాన్లకు అనుమతులు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు. రాజధాని కోసం 33 గ్రామాల ప్రజలను బలిపెట్టవద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement