తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 7 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు-101, రూ.50 గదులు-57 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు-ఖాళీలేవు, రూ.500 గదులు-2ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం- 183, సహస్ర దీపాలంకరణసేవ - 246 ఖాళీగా ఉన్నారుు, వసంతోత్సవం - ఖాళీ లేవు
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం