తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush reduced in Tirumala on Jan 8 | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, Jan 9 2015 6:45 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
ఉచిత గదులు-101, రూ.50 గదులు-57 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు-ఖాళీలేవు, రూ.500 గదులు-2ఖాళీగా ఉన్నాయి.
 
ఆర్జితసేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం- 183, సహస్ర దీపాలంకరణసేవ - 246  ఖాళీగా ఉన్నారుు, వసంతోత్సవం - ఖాళీ లేవు
 
శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement