తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush normally in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 29 2014 5:45 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

తిరుపతి: తిరపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.  సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. అయితే ప్రత్రేక దర్శనానికి మాత్రం రెండు గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement