తిరపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.
తిరుపతి: తిరపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. అయితే ప్రత్రేక దర్శనానికి మాత్రం రెండు గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.