తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush normal in Tirumala dec 24 | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Dec 25 2014 6:01 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.
 
సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం:
 గదుల వివరాలు:  ఉచిత గదులు  - 16 ఖాళీ రూ.50 గదులు  - ఖాళీ లేవు
 రూ.100 గదులు - 12 ఖాళీ రూ.500 గదులు -  ఖాళీ లేవు
 
 ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
 ఆర్జిత బ్రహ్మోత్సవం -  112 సహస్ర దీపాలంకరణసేవ- 145 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం-24ఖాళీగా ఉన్నాయి.
 
 గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement