
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.
సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - 16 ఖాళీ రూ.50 గదులు - ఖాళీ లేవు
రూ.100 గదులు - 12 ఖాళీ రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 సహస్ర దీపాలంకరణసేవ- 145 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం-24ఖాళీగా ఉన్నాయి.
గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ