తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Nov 26 2014 6:30 AM

Devotees rush is normal in tirumala

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  శ్రీవారి సర్వ దర్శనానికి 7 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

 

Advertisement
Advertisement