తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 9 కంపార్టుమెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 13 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులురూ.100 గదులు- ఖాళీ లేవు
రూ.500 గదులు- 18 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జితబ్రహ్మోత్సవం-124
సహస్ర దీపాలంకరణసేవ - 74 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - ఖాళీ లేవు