తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush increased in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Jan 10 2015 6:32 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100 గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్టుమెంట్లు నిండాయి.  

గదుల వివరాలు:
ఉచిత గదులు  - 13 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులురూ.100 గదులు- ఖాళీ లేవు
రూ.500 గదులు- 18 ఖాళీగా ఉన్నాయి.

ఆర్జితసేవల టికెట్ల వివరాలు:

ఆర్జితబ్రహ్మోత్సవం-124
సహస్ర దీపాలంకరణసేవ - 74  ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - ఖాళీ లేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement