తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush in Tirumala on Dec 25 | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Dec 26 2014 5:39 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఉచిత గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.50, రూ.100, రూ.500 ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
 
 గదుల వివరాలు:
 ఉచిత గదులు - 4,  ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు, రూ.100 గదులు- ఖాళీ లేవు, రూ.500 గదులు-  ఖాళీ లేవు
 
 ఆర్జితసేవల టికెట్ల వివరాలు :

 ఆర్జిత బ్రహ్మోత్సవం -  101
 సహస్ర దీపాలంకరణసేవ - 57 ఖాళీ.
 వసంతోత్సవం - ఖాళీ లేవు
 
 శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement