తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush in Tirumala on Dec 12 | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 12 2014 6:06 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. రూ.50,రూ. 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత,రూ.100ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి.  

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - 121 రూ.50 గదులు - 23 రూ.100 గదులు - 67 రూ.500 గదులు -  5 ఖాళీగా ఉన్నాయి

ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 సహస్ర దీపాలంకరణసేవ - 104
వసంతోత్సవం - 71 ఖాళీగా ఉన్నాయి
శుక్రవారం ప్రత్యేకసేవ - అభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement