తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ సా‘దారణంగా ఉంది.
తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ సా‘దారణంగా ఉంది. 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. రూ.50,రూ. 100, 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు -130, రూ.50 గదులు - 61,రూ.100 గదులు-46 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు - 8 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణసేవ - 109 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 88 ఖాళీగా ఉన్నాయి
బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం