తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Nov 27 2014 6:03 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.  స్వామి దర్శనానికి 24 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement