తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి 24 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది.