తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు అయిదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు అయిదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనం ద్వారా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు అయిదుగంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.